వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బలవంతంగా నిమ్స్ వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. గత ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో ఆయన దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. దీక్షను భగ్నం చేసేందుకు వైద్యులకు ఉన్నతాధికారుల నుంచి నిమ్స్ వైద్యులకు అనుమతి లభించింది.
నిమ్స్ డైరెక్టర్కు జైలు అధికారుల లేఖ పంపారు. జైలు నిబంధల ప్రకారం బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 590 నిబంధన ప్రకారం అత్యవసర చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము జైలు అధికారుల ఆదేశాలను పాటిస్తామని నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్లూయిడ్స్ ఎక్కించిన తర్వాత కనీసం నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.
నిమ్స్ డైరెక్టర్కు జైలు అధికారుల లేఖ పంపారు. జైలు నిబంధల ప్రకారం బలవంతంగా అయినా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 590 నిబంధన ప్రకారం అత్యవసర చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము జైలు అధికారుల ఆదేశాలను పాటిస్తామని నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్లూయిడ్స్ ఎక్కించిన తర్వాత కనీసం నాలుగు రోజులు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment