వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. వేరే ఆస్పత్రికి తరలించండి. వైఎస్ జగన్ కు వైద్యం అందించడానికి సదుపాయాలు మా వద్ద లేవు అని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటన చేశారు. ప్రతి రోజుల ఉస్మానియాకు అనేక మంది రోగులు వస్తారని, జగన్ ను ఆస్పత్రిలో ఉంచడం వల్ల వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు.
వైఎస్ జగన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని, పరిస్థితి విషమించితే బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కిస్తామని వైద్యులు తెలిపారు.
0 comments:
Post a Comment