ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు సోనియానే ప్రధాన కారణమన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయమ్మ దీక్ష ప్రకటనతో కాంగ్రెస్-టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఆమె దీక్షకు సీమాంధ్ర ప్రజలు మద్దతుగా ఉంటారని భూమన తెలిపారు.
Home »
» ‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’
‘సీమాంధ్ర అగ్ని గుండంగా మారడానికి సోనియానే కారణం’
Written By news on Thursday, August 15, 2013 | 8/15/2013
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు సోనియానే ప్రధాన కారణమన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయమ్మ దీక్ష ప్రకటనతో కాంగ్రెస్-టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఆమె దీక్షకు సీమాంధ్ర ప్రజలు మద్దతుగా ఉంటారని భూమన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment