Written By news on Saturday, August 10, 2013 | 8/10/2013
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు వారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలను ఫాక్స్ చేశారు.ఇరు ప్రాంతాలలో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
0 comments:
Post a Comment