అనంతపురం: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న 'రాబోవు రోజులు' అనే సినిమా షూటింగ్ అనంతపురం జిల్లా రొద్దంలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ దృశ్యాలను శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామం రొద్దంలోనే చిత్రీకరించారు.
ఈ మూహూర్తపు షాట్కు పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మంగమ్మ దర్శకత్వం వహించారు. అనంతరం షర్మిల పాదయాత్ర దృశ్యాలను కూడా చిత్రీకరించారు.
ఈ మూహూర్తపు షాట్కు పెనుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మంగమ్మ దర్శకత్వం వహించారు. అనంతరం షర్మిల పాదయాత్ర దృశ్యాలను కూడా చిత్రీకరించారు.
0 comments:
Post a Comment