హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆ దిశగా చూస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, ఎ.అమరనాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ తో కలిసి వెళ్తున్న బాబు మరో ఎత్తు వేస్తున్నట్లు విమర్శించారు. బీజేపీతో సఖ్యతకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాటలతో వెల్లడైందన్నారు. బీజేపీతో గతంలోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయం గుర్తు చేశారు. బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా? బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియలోకి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని లాగితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ వ్యవహార శైలిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాటలతో వెల్లడైందన్నారు. బీజేపీతో గతంలోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయం గుర్తు చేశారు. బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా? బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియలోకి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని లాగితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీ వ్యవహార శైలిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
0 comments:
Post a Comment