శ్రీకాకుళం :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 228వ రోజు (జిల్లాలో 13వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తల శిల రఘురాం, వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు గురు వారం ప్రకటించారు. శుక్రవారం ఉదయం కొబ్బరిఊరుకు సమీపం లోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. రంగోయి జంక్షన్, మకరజ్వాల, హరిపురం జంక్షన్, మందస గ్రామాల మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత షర్మిల.. కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం మీదుగా బూరగాం చేరుకుంటారు. అనంతరం అక్కడికి సమీపంలో రాత్రి బస చేస్తారు.
జిల్లాలో 13వ రోజు పర్యటించే ప్రాంతాలు
రంగోయి జంక్షన్, మకరజ్వాల, హరిపురం జంక్షన్, మందస, కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం, బూరగాం
0 comments:
Post a Comment