మరోవైపు ఏడు రోజులుగా కొనసాగిస్తున్న దీక్షతో ప్రమాదకరంగా తయారైన జగన్ ఆరోగ్యం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు కోరుతున్నారు.ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు విశాఖలోని సింహాచలం కొండపైకి మోకాళ్లపై పాకుతూ వెళ్లారు. అలాగే జగన్ ఆరోగ్యంపై విజయవాడలోనూ అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు.
Home »
» నచ్చచెప్పినా జగన్ వినటం లేదు: భారతి
నచ్చచెప్పినా జగన్ వినటం లేదు: భారతి
Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013
మరోవైపు ఏడు రోజులుగా కొనసాగిస్తున్న దీక్షతో ప్రమాదకరంగా తయారైన జగన్ ఆరోగ్యం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా దీక్ష విరమించాలని పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు కోరుతున్నారు.ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు విశాఖలోని సింహాచలం కొండపైకి మోకాళ్లపై పాకుతూ వెళ్లారు. అలాగే జగన్ ఆరోగ్యంపై విజయవాడలోనూ అభిమానులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment