అదే రోజు వైఎస్సార్ వర్థంతి కావడంతో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసిన అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. కాగా, ఇడుపులపాయలో నివాళులు అర్పించిన తర్వాత తిరుపతిలో షర్మిల బస్సుయాత్రను ఆరంభించనున్నారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు.
Home »
» 'రేపు లేదా ఎల్లుండి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల'
'రేపు లేదా ఎల్లుండి బస్సు యాత్ర షెడ్యూల్ విడుదల'
Written By news on Friday, August 30, 2013 | 8/30/2013
అదే రోజు వైఎస్సార్ వర్థంతి కావడంతో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసిన అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. కాగా, ఇడుపులపాయలో నివాళులు అర్పించిన తర్వాత తిరుపతిలో షర్మిల బస్సుయాత్రను ఆరంభించనున్నారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment