రిపోర్ట్ వివరాలు:
బీపీ 110/60, షుగర్ 70, కీటోన్ లెవల్ 4+
ప్రమాదకర స్థాయిలో కీటోన్స్
హార్ట్రేట్ నిమిషానికి 60, యూరిన్ షుగర్ నిల్
బ్లడ్ యూరియా 24, సీరంక్రియాటిన్ 1.1
రేండమ్ బ్లడ్ షుగర్ 64, సోడియం 142, పొటాషియం 4.6
కీటోన్ లెవల్ పెరగడం కిడ్నీలకు ప్రమాదమని వైద్యులు వెల్లడించారు.
మరోవైపు జగన్ రక్త నమునాలను వైద్యులు సేకరించారు. కాగా ఆయన పల్స్ రేట్ 50/60కు పడిపోయింది. జగన్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపట్లో మరోసారి జగన్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా గత రాత్రి ఆయనను చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయను ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని వైద్యులు కోరినా జగన్ మాత్రం నిరాకరిస్తున్నారు. దీక్ష ఇంకా కొనసాగితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
0 comments:
Post a Comment