కాగా, బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది
Home »
» సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తో జగన్ భేటీ
సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తో జగన్ భేటీ
Written By news on Monday, September 30, 2013 | 9/30/2013
కాగా, బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2న ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment