తెలంగాణ ప్రకటన వచ్చాక టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు మతి చలించినట్టు కనిపిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి పాలిట్ బ్యూరో సభ్యుడు జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రతి నిమిషం అబద్ధాలు ఆడుతూ, అందరినీ దగా చేసే చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీని బ్రోకర్ల.. జోకర్ల.. కాంట్రాక్టర్ల.. వైస్రాయ్.. వెన్నుపోటు.. విద్రోహాల పార్టీ అనాలా? ఊసరవెల్లి పార్టీ అనాలా? ఏ పేరుతో పిలవాలి? అపి ప్రశ్నించారు. చంద్రబాబు మైండే కుట్రల నిలయమని ఆయన మండిపడ్డారు.
courtesy:kommineni.info
ప్రతి నిమిషం అబద్ధాలు ఆడుతూ, అందరినీ దగా చేసే చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీని బ్రోకర్ల.. జోకర్ల.. కాంట్రాక్టర్ల.. వైస్రాయ్.. వెన్నుపోటు.. విద్రోహాల పార్టీ అనాలా? ఊసరవెల్లి పార్టీ అనాలా? ఏ పేరుతో పిలవాలి? అపి ప్రశ్నించారు. చంద్రబాబు మైండే కుట్రల నిలయమని ఆయన మండిపడ్డారు.
courtesy:kommineni.info
0 comments:
Post a Comment