వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ బస్ యాత్రికురాలు షర్మిల టిడిపి అదినేత చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు.ఒక్క రూపాయి కూడా జగన్ ఆస్తిలో ఒక్క రూపాయి స్వాధీనం చేసుకోలేదని చంద్రబాబు అంటున్నారని, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక స్వాధీనం చేసుకోలేదని తాము చెబుతున్నామని ఆమె అన్నారు.చంద్రబాబు గింజుకుంటున్నది అవినీతి గురించి కాదు..పదహారు నెలలుగా జగన్ ను జైలులో పెట్టినా జనంలో ఆయనపై అబిమానం చెక్కు చెదరలేదనే.. పొద్దున లేచింది మొదలు రాత్రి వరకు జగన్ మీద పడి ఏడుస్తారు చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.రాత్రి కలలో కూడా జగన్ ను చంద్రబాబు తలచుకుంటూనే ఉంటారేమోనని ఆమె అన్నారు.చంద్రబాబు అన్ని అసత్య ఆరోపణలు చేస్తుంటారని, కాంగ్రెస్ తో కుమ్మక్కయింది ఆయనేనని ఆమె ధ్వజమెత్తారు
Home »
» పొద్దున లేచింది మొదలు జగన్ పై ఏడుపేనా?
పొద్దున లేచింది మొదలు జగన్ పై ఏడుపేనా?
Written By news on Thursday, September 12, 2013 | 9/12/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment