తెలంగాణ నోట్ సిద్దం కాకముందే శాసనసభను సమావేశపర్చాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, శాసనసభ పక్ష నేత విజయమ్మ కోరారు. ఆమె ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానాన్ని ఆమోదింపజేయాలని ఆమె సూచించారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విజయమ్మ వ్యాఖ్యానించారు.
Home »
» విజయమ్మ లేఖతో సి.ఎమ్. పై ఒత్తిడి
విజయమ్మ లేఖతో సి.ఎమ్. పై ఒత్తిడి
Written By news on Thursday, September 26, 2013 | 9/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment