విజయమ్మ లేఖతో సి.ఎమ్. పై ఒత్తిడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ లేఖతో సి.ఎమ్. పై ఒత్తిడి

విజయమ్మ లేఖతో సి.ఎమ్. పై ఒత్తిడి

Written By news on Thursday, September 26, 2013 | 9/26/2013

సీఎం కిరణ్ కు వైఎస్ విజయమ్మ లేఖ
తెలంగాణ నోట్ సిద్దం కాకముందే శాసనసభను సమావేశపర్చాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, శాసనసభ పక్ష నేత విజయమ్మ కోరారు. ఆమె ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానాన్ని ఆమోదింపజేయాలని ఆమె సూచించారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా విజయమ్మ వ్యాఖ్యానించారు.


Share this article :

0 comments: