జగన్ కి బైయిల్ ఇవ్వద్దు అని కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ
CBI filed counter on YS JAGAN's bail petition and appealed the court to not to sanction bail at this moment.
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన ఆర్ సీ నెంబర్ 19/ఏ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ... కోర్టుకు వెల్లడించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని మాత్రమే సీబీఐ చెప్పిందని...పిటిషనర్కు బెయిల్ మంజూరు చేయాలనే ప్రస్తావన లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరో వైపు జగన్కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సుశీల్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిందని చెప్పినందున బెయిల్ మంజూరు చేయాలని సుశీల్ కుమార్ కోర్టును కోరారు.
0 comments:
Post a Comment