తెలుగుదేశం ఎమ్.పి శివప్రసాద్ పార్లమెంటులో ఇందిరాగాందీ మాస్క్ పెట్టుకుని సోనియాగాంధీ వద్ద దర్నా చేశారని, అదే మాదిరిగా ఆయన తన పార్టీ అధ్యక్షుడి వద్దకు ఎన్.టి.ఆర్.మాస్క్ పెట్టుకుని వెళ్లి చంద్రబాబు మనసు కూడా మార్చాలని, సమైక్యవాదానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చేయాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి సూచించారు. పార్లమెంటులో కొరడా కొట్టుకోవడం కాకుండా, చంద్రబాబును కొరడాతో శివప్రసాద్ కొట్టి ఉండాల్సిందని ప్రవీణ్ అన్నారు.చంద్రబాబు ఎంత సమర్దుడంటే, సమైక్యవాదిగా ఉన్న శివప్రసాద్ ను కూడా విబజనకు అనుకూలంగా మార్చారని ప్రవీణ్ ఆరోపించారు.
courtesy:kommineni
0 comments:
Post a Comment