తాను మూడున్నరేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని సబ్బం హరి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న నాయకుడు కేవలం జగన్ మాత్రమేనని సబ్బం హరి స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జగన్ కు త్వరలోనే బెయిల్ వస్తుందని సబ్బం హరి ఆశాభావం వ్యక్తం చేశారు.
Home »
» కాంగ్రెస్ ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్
కాంగ్రెస్ ను ఢీ కొట్టగల ఏకైక నాయకుడు జగన్
Written By news on Tuesday, September 17, 2013 | 9/17/2013
తాను మూడున్నరేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని సబ్బం హరి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న నాయకుడు కేవలం జగన్ మాత్రమేనని సబ్బం హరి స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. జగన్ కు త్వరలోనే బెయిల్ వస్తుందని సబ్బం హరి ఆశాభావం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment