జగన్ ను కలవనున్న కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై.రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలవనున్న కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై.రెడ్డి

జగన్ ను కలవనున్న కాంగ్రెస్ ఎంపీ ఎస్పీవై.రెడ్డి

Written By news on Friday, September 27, 2013 | 9/27/2013

వైఎస్ జగన్ తో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి భేటి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్పూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం సాయంత్రం కలువనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై గత కొంతకాలంగా ఎస్పీవై రెడ్డి ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు వైఎస్ జగన్ తో భేటి కానున్నారు. అయితే వైఎస్ జగన్ తో ఎస్పీవైరెడ్డి భేటి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది
Share this article :

0 comments: