బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశంతో పొత్తు గురించి తాము ఆలోచించడం లేదని, తెలుగుదేశం కు సంబందించినవారే ఫోన్ లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న నౌక అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.చంద్రబాబు తమతో పొత్తు చారిత్రక తప్పిదమని అన్నారని,ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
courtesy:kommineni
courtesy:kommineni
0 comments:
Post a Comment