నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. నిన్న వైఎస్సార్ జిల్లాలో పర్యటించిన షర్మిల నేడు 7వ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం, కావలిలలో యాత్ర చేస్తారు. వైఎస్సార్ జిల్లాలో ఆమె యాత్రకు అపూర్వ స్పందన లభించింది. ఆమెను చూసేందుకు గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తున్నాయి. షర్మిల ప్రసంగాలు వినడానికి సమైక్యవాదులు భారీగా తరలి వస్తున్నారు. ఆత్మకూరులో జరిగే సభకు ఇప్పటికే జనం భారీగా తరలి వచ్చారు.
Home »
» నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం ప్రారంభం
నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం ప్రారంభం
Written By news on Sunday, September 8, 2013 | 9/08/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment