వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి....రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోరారు. తీర్మానం విషయంపై చర్చించేందుకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని, తీర్మానం తర్వాత రాజీనామాలు ఆమోదించుకోవాలనే మూడు డిమాండ్లతో స్పీకర్ను కలుస్తామని శోభానాగిరెడ్డి వెల్లడించారు
Home »
» గవర్నర్ అపాయింట్ కోరిన జగన్
గవర్నర్ అపాయింట్ కోరిన జగన్
Written By news on Thursday, September 26, 2013 | 9/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment