వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు. సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వారు ఒక వినతి పత్రం గవర్నర్ కు అందజేశారు. జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.
http://www.sakshi.com/news/photo-gallery/ys-jagan-mohan-reddy-meets-governor-e-l-narasihman-for-convening-assembly-69554
0 comments:
Post a Comment