లేపాక్షి నాలెడ్జి హబ్ ఛార్జి షీట్ లో మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొంన్నారు. 9వ నిందితురాలిగా మంత్రి గీతారెడ్డి పేరుని, 11వ నిందితుడిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరుని చేర్చారు. ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, శ్రీనివాస బాలాజీ, శ్యామ్యూల్, మురళీధర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పేర్లను కూడా పేర్కొన్నారు.
ఇందూ టెక్ ప్రాజెక్టు ఛార్జి షీట్ లో పది మంది నిందితులుగా పేర్కొన్నారు. 8వ నిందితురాలిగా సబితా ఇంద్రారెడ్డిని పేరు చేర్చారు. బిపి ఆచార్య, శ్యాంప్రసాద రెడ్డ, రత్న ప్రభ పేర్లను కూడా చేర్చారు.
0 comments:
Post a Comment