ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. బాబు మళ్లీ పర్యటన చేస్తే సీమాంద్ర ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని డిమాండ్ చేశారు. జగన్ ను ఎదుర్కొనే సత్తాలేకే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. క్విడ్ ప్రోకో జరగలేదని తాము మొదటనుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. సీబీఐ కూడా ఇప్పుడదే తేల్చిందని శోభా నాగిరెడ్డి అన్నారు.
Home »
» 'సీబీఐ కూడా ఇప్పుడు అదే తేల్చింది'
'సీబీఐ కూడా ఇప్పుడు అదే తేల్చింది'
Written By news on Monday, September 23, 2013 | 9/23/2013
ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. బాబు మళ్లీ పర్యటన చేస్తే సీమాంద్ర ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని డిమాండ్ చేశారు. జగన్ ను ఎదుర్కొనే సత్తాలేకే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. క్విడ్ ప్రోకో జరగలేదని తాము మొదటనుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. సీబీఐ కూడా ఇప్పుడదే తేల్చిందని శోభా నాగిరెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment