ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు సెలవులో ఉండడంతో.. విచారణ వాయిదాపడింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా మార్చి 31 వరకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ కూడా 23కు వాయిదా పడింది.
Home »
» జగన్ పిటిషన్పై విచారణ 23కు వాయిదా
జగన్ పిటిషన్పై విచారణ 23కు వాయిదా
Written By news on Friday, October 18, 2013 | 10/18/2013
ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రావాల్సి ఉన్నా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్రావు సెలవులో ఉండడంతో.. విచారణ వాయిదాపడింది. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు వీలుగా మార్చి 31 వరకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఆడిటర్ విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ కూడా 23కు వాయిదా పడింది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment