హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ నివాసం లోటస్ పాండ్ లో ఈ భేటీ జరిగింది. ప్యాట్రిక్ సక్లింగ్...భారత్ లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ గా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఆయన జగన్ తో సమావేశమయినట్లు తెలుస్తోంది.
Home »
» జగన్ ను కలిసిన ఆస్ట్రేలియన్ హైకమిషనర్
జగన్ ను కలిసిన ఆస్ట్రేలియన్ హైకమిషనర్
Written By news on Thursday, October 3, 2013 | 10/03/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment