శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు

శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు

Written By news on Tuesday, October 1, 2013 | 10/01/2013

ఇడుపులపాయకు జగన్‌
శంషాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు, నేతలు
 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయకు బయల్దేరి వెళ్లారు. సోమవారం రాత్రి శంషాబాద్‌ (ఉందానగర్‌) రైల్వేస్టే„షన్‌ నుంచి వెంకటాద్రి ఎక్‌‌సప్రెస్‌లో ఆయన ఇడుపులపాయకు ప్రయాణమయ్యారు. జగన్‌ వెంట పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, భారతి తదితరులు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా రైల్వేస్టే„షన్‌కు అభిమానులతో పాటు పార్టీ నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై జగన్‌ అంటు నినాదాలు చేశారు. పార్టీ నేతలను ఆయన పలకరించారు. జగన్‌ ప్రయాణం నేపథ్యంలో పోలీసులు రైల్వేస్టే„షన్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Share this article :

0 comments: