సమైక్యాంధ్ర ఆవశ్యకతను విజయమ్మ జాతీయ నేతలకు వివరించనున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఇరుప్రాంతాల ప్రజలకు కలిగే నష్టాలను ఆమె నేతలకు తెలియజేయనున్నారు. ఇప్పటికే ఇదే విషయంపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన అనే అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలసి ముందుకు రావాలని ఆయన కోరారు.
Home »
» ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ
ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ
Written By news on Tuesday, October 8, 2013 | 10/08/2013
సమైక్యాంధ్ర ఆవశ్యకతను విజయమ్మ జాతీయ నేతలకు వివరించనున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఇరుప్రాంతాల ప్రజలకు కలిగే నష్టాలను ఆమె నేతలకు తెలియజేయనున్నారు. ఇప్పటికే ఇదే విషయంపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విభజన అనే అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలసి ముందుకు రావాలని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment