డిల్లీలోని జిఆర్ జి రోడ్డులోని క్వార్టర్ నెంబరు 30 బొత్స సత్యనారాయణ సతీమణి ఎంపి ఝాన్సీ అధికార నివాసం. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సిఎం రమేష్ ఆ ఇంట్లో ఉండగా మీడియా ప్రతినిధులు చూశారు.బెంజి కారులో వచ్చిన ఆయన మీడియా కంటపడకుండా వెళ్లడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆ ఇంటి నుంచి 5 గంటల ప్రాంతంలో స్విప్ట్ కారులో అయిదుగురు బయటకు వెళ్లారని, ఆ కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని చెబుతున్నారు.ఖచ్చితంగా కేంద్ర మంత్రి మండలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపే సమయంలోనే వీరిద్దరు సమావేశం కావడంలో ఆంతర్యం ఏమిటని వర్గాలు ప్రశ్నలోస్తున్నాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20131003_35.php
0 comments:
Post a Comment