రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నాలుగు సభలకు అనుమతిచ్చారని, జగన్ సభకు శాంతిభద్రతల సమస్య పేరుతో అనుమతి నిరాకరించడం విడ్డూరమని ధ్వజమెత్తారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ, ఏపీఎన్జీవోల సమావేశాలు నిర్వహించినపుడు వైసీపీకి ఎందుకు అనుమతివ్వరని జూపూడి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది ముసుగులో ఉన్న విభజన వాదని, కుట్రలో భాగంగానే శాంతియుత పద్ధతిలో నిర్వహించదలచిన సభను అడ్డుకున్నారని మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Home »
» 'ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటాం'
'ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటాం'
Written By news on Saturday, October 12, 2013 | 10/12/2013
రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత హైదరాబాద్ లో నాలుగు సభలకు అనుమతిచ్చారని, జగన్ సభకు శాంతిభద్రతల సమస్య పేరుతో అనుమతి నిరాకరించడం విడ్డూరమని ధ్వజమెత్తారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ, ఏపీఎన్జీవోల సమావేశాలు నిర్వహించినపుడు వైసీపీకి ఎందుకు అనుమతివ్వరని జూపూడి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది ముసుగులో ఉన్న విభజన వాదని, కుట్రలో భాగంగానే శాంతియుత పద్ధతిలో నిర్వహించదలచిన సభను అడ్డుకున్నారని మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment