రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను ఉధృతం చేసింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్సి పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రణబ్ ముఖర్జీకి విజయమ్మ విజ్క్షప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతలో నెలకొన్న పరిస్థితులను, విద్యుత్ ఉద్యోగుల సమ్మె, ఇతర ఉద్యోగ సంఘాల సమ్మెను ప్రణబ్ దృష్టికి వైఎస్ విజయమ్మ తీసుకువచ్చారు.
0 comments:
Post a Comment