వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ విజయమ్మ, మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు
Home »
» పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం
పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం
Written By news on Friday, October 4, 2013 | 10/04/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment