రాష్ట్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం కొనసాగడానికి ముఖ్య కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు. అవిశ్వాసం సందర్భంగా బాబు విప్జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడి ప్రజల పాలిట గుదిబండలా తయారు చేశారన్నారు. ఎఫ్డీఐలపై పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్కు సహకరించిన ముగ్గురు టీడీపీ ఎంపీలపై ఇప్పటి దాకా చంద్రబాబు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
Home »
» కాంగ్రెస్కు బ్రాంచీ ఆఫీసుగా టీడీపీ
కాంగ్రెస్కు బ్రాంచీ ఆఫీసుగా టీడీపీ
Written By news on Sunday, October 20, 2013 | 10/20/2013
రాష్ట్రంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం కొనసాగడానికి ముఖ్య కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు. అవిశ్వాసం సందర్భంగా బాబు విప్జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడి ప్రజల పాలిట గుదిబండలా తయారు చేశారన్నారు. ఎఫ్డీఐలపై పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్కు సహకరించిన ముగ్గురు టీడీపీ ఎంపీలపై ఇప్పటి దాకా చంద్రబాబు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment