వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చించివేసిన ఎమ్మెల్యేల అనుచరులు, అనంతరం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై రాళ్లదాడి చేశారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పార్థసారధి, మహాలక్ష్మి శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.
Home »
» అనంతలో గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై టీడీపీ దాడి
అనంతలో గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై టీడీపీ దాడి
Written By news on Friday, October 4, 2013 | 10/04/2013
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చించివేసిన ఎమ్మెల్యేల అనుచరులు, అనంతరం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై రాళ్లదాడి చేశారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పార్థసారధి, మహాలక్ష్మి శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment