జగన్ వెంట పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి, అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు కూడా గవర్నర్ ను కలుస్తారు. సెప్టెంబరు 30న కూడా పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగన్ గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా శాసనసభను సమావేశపరిచి, సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు.
Home »
» అసెంబ్లీని సమావేశపరచాలని రేపు మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్న జగన్
అసెంబ్లీని సమావేశపరచాలని రేపు మధ్యాహ్నం గవర్నర్ ను కలవనున్న జగన్
Written By news on Wednesday, October 16, 2013 | 10/16/2013
జగన్ వెంట పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి, అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు కూడా గవర్నర్ ను కలుస్తారు. సెప్టెంబరు 30న కూడా పార్టీ ముఖ్య నేతలతో కలిసి జగన్ గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా శాసనసభను సమావేశపరిచి, సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment