అనంతరం పండూరు, తిమ్మాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, చిన్నయ్యపాలెం, ఏవీ నగరం, పెరుమాళ్లపురం, అన్నవరం, తుని ప్రాంతాల్లో పర్యటిస్తారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా లో విజయమ్మ పర్యటించారు. ముంపు పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యం, మొక్క జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
Home »
» రేపు తూర్పు గోదావరి జిల్లాల్లో విజయమ్మ పర్యటన
రేపు తూర్పు గోదావరి జిల్లాల్లో విజయమ్మ పర్యటన
Written By news on Monday, October 28, 2013 | 10/28/2013
అనంతరం పండూరు, తిమ్మాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, చిన్నయ్యపాలెం, ఏవీ నగరం, పెరుమాళ్లపురం, అన్నవరం, తుని ప్రాంతాల్లో పర్యటిస్తారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా లో విజయమ్మ పర్యటించారు. ముంపు పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యం, మొక్క జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment