ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తూ వైఎస్ జగన్ ప్రజాస్వామ్య పరిరక్షణకై మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసే హక్కు ఎవరికైనా ఉందన్నారు. ఓర్వలేని టీడీపీ నేతలు విమర్శలే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి సీమాంధ్రలో రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Home »
» చంద్రబాబు ప్రెస్మీట్స్కే పరిమితం
చంద్రబాబు ప్రెస్మీట్స్కే పరిమితం
Written By news on Sunday, November 24, 2013 | 11/24/2013
ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటిస్తూ వైఎస్ జగన్ ప్రజాస్వామ్య పరిరక్షణకై మద్దతు కూడగడుతున్నారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసే హక్కు ఎవరికైనా ఉందన్నారు. ఓర్వలేని టీడీపీ నేతలు విమర్శలే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి సీమాంధ్రలో రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment