జగన్ సమక్షంలో వైఎస్ ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సమక్షంలో వైఎస్ ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు

జగన్ సమక్షంలో వైఎస్ ఆర్ సీపీలోకి టీడీపీ నేతలు

Written By news on Saturday, November 30, 2013 | 11/30/2013

జగన్ సమక్షంలో వైఎస్ ఆర్  సీపీలోకి టీడీపీ నేతలు
కుప్పం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభ పోటెత్తింది. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో రామకుప్పం మాజీ ఎంపీపీ, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడితో సహా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు కంచుకోటగా భావించే కుప్పంలో జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Share this article :

0 comments: