రాజీనామా పత్రం విసిరేసి ఉంటే విభజన ప్రకటన వచ్చేదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజీనామా పత్రం విసిరేసి ఉంటే విభజన ప్రకటన వచ్చేదా?

రాజీనామా పత్రం విసిరేసి ఉంటే విభజన ప్రకటన వచ్చేదా?

Written By news on Wednesday, November 13, 2013 | 11/13/2013

విభజనపై ఢిల్లీ నేతలు రచించిన స్క్రిప్టు మేరకు కిరణ్‌తో పాటు కాంగ్రెస్ ‌నాయకులంతా బ్రహ్మాండంగా నటిస్తున్నారు. ‘రాష్ట్ర విభజనకు సీఎం అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటిస్తే, అదేమీ లేదని, తాను సమైక్యవాదానికే కట్టుబడ్డానని మర్నాడే కిర‌ణ్ ప్రె‌స్‌మీట్ పెట్టి చెబుతారు. ‌సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకుంటుందని సీఎంగా ఆయనకు ముందే తెలుసు. మరి జూలై 30న ఉదయమే సోనియా ఇంటికి వెళ్లి రాజీనామా పత్రం విసిరేసి ఉంటే సాయంత్రం విభజన ప్రకటన వచ్చేదా?

 అలా చేయకుండా ఎందుకు మౌనం దాల్చారు? పైగా విభజన ప్రకటన వచ్చాక 10 రోజుల దాకా కిరణ్ నోరు విప్పలేదు. సమైక్యం ముసుగులో డ్రామా‌లు ఆడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వా‌ర్ రూ‌మ్‌లో విభజనకు అంగీకరించి, బయటేమో సమైక్యవాదం వినిపిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. పదవి కోసం సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారు. సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్య రాష్ట్రం కోసం ఈ వంద రోజులుగా ఏం చేశారు? కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీ‌ఓఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయారు?విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుంది... 

https://www.facebook.com/ysrcpofficial

Photo: విభజనపై ఢిల్లీ నేతలు రచించిన స్క్రిప్టు మేరకు కిరణ్‌తో పాటు కాంగ్రెస్ ‌నాయకులంతా బ్రహ్మాండంగా నటిస్తున్నారు. 

‘రాష్ట్ర విభజనకు సీఎం అంగీకరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటిస్తే, అదేమీ లేదని, తాను సమైక్యవాదానికే కట్టుబడ్డానని మర్నాడే కిర‌ణ్ ప్రె‌స్‌మీట్ పెట్టి చెబుతారు. ‌సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకుంటుందని సీఎంగా ఆయనకు ముందే తెలుసు. మరి జూలై 30న ఉదయమే సోనియా ఇంటికి వెళ్లి రాజీనామా పత్రం విసిరేసి ఉంటే సాయంత్రం విభజన ప్రకటన వచ్చేదా? అలా చేయకుండా ఎందుకు మౌనం దాల్చారు? పైగా విభజన ప్రకటన వచ్చాక 10 రోజుల దాకా కిరణ్ నోరు విప్పలేదు. సమైక్యం ముసుగులో డ్రామా‌లు ఆడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వా‌ర్ రూ‌మ్‌లో విభజనకు అంగీకరించి, బయటేమో సమైక్యవాదం వినిపిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. పదవి కోసం సీమాంధ్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారు.
సీఎం నిజంగా సమైక్యవాది అయితే సమైక్య రాష్ట్రం కోసం ఈ వంద రోజులుగా ఏం చేశారు? కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని, జీ‌ఓఎం ఏర్పాటును ఎందుకు అడ్డుకోలేకపోయారు?విభజన డ్రామాలో అన్ని పాత్రలు కాంగ్రెస్ పార్టీయే పోషిస్తుంది...

Jai #Jagan.. Johar #YSR.. Zindabadh #YSRCP
జై జగన్!! జోహార్ వైయస్ఆర్‌!! జిందాబాద్ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ!!

Like, Share and Spread our Party official page and help in growing the community (https://www.facebook.com/ysrcpofficial)
Share this article :

0 comments: