రేపు మద్యాహ్నం ఒంటిగంటకు వెండుగంపల్లె వద్ద వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అదేరోజు మద్యాహ్నం రెండు గంటల సమయంలో కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి ఆర్పించనున్నారు. ఆ తరువాత కుప్పంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేసి, ఆపై బహిరంగ సభను జగన్ ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం బాబానగర్, లక్ష్మీపురంలో వైఎస్ జగన్ పర్యాటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కంచిబండార్లపల్లెలో లక్ష్మి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఓదార్చనున్నారు.
Home »
» రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
రేపు కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
Written By news on Saturday, November 30, 2013 | 11/30/2013
రేపు మద్యాహ్నం ఒంటిగంటకు వెండుగంపల్లె వద్ద వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అదేరోజు మద్యాహ్నం రెండు గంటల సమయంలో కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి ఆర్పించనున్నారు. ఆ తరువాత కుప్పంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ చేసి, ఆపై బహిరంగ సభను జగన్ ప్రారంభిస్తారు. రేపు సాయంత్రం బాబానగర్, లక్ష్మీపురంలో వైఎస్ జగన్ పర్యాటించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు కంచిబండార్లపల్లెలో లక్ష్మి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఓదార్చనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment