వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం
ఉదయం న్యూఢిల్లీలో సీపీఎం అగ్రనాయకుడు సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన
కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీకి
చెందిన పలువురు ముఖ్యనేతలతోనూ వైఎస్ జగన్ చర్చలు జరిపారు.
Home »
» ఢిల్లీలో జాతీయ పార్లీ నేతలతో వైఎస్ జగన్ భేటి
ఢిల్లీలో జాతీయ పార్లీ నేతలతో వైఎస్ జగన్ భేటి
Written By news on Saturday, November 16, 2013 | 11/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment