ఇక ఇన్నాళ్లూ పార్టీని ముందుండి నడిపించిన గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకాలం జిల్లాల పర్యటనలు, నాయకులతో భేటీలు, పోరాటాలు, ఆందోళనలతో పార్టీని నడిపించడంతో పాటు జిల్లాల పరిస్థితులు బాగా తెలియడంతో విజయమ్మ సైతం వివిధ జిల్లాల నాయకులకు తన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
Home »
» ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి: పార్టీ శ్రేణులకు జగన్ ఉద్బోధ
ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలి: పార్టీ శ్రేణులకు జగన్ ఉద్బోధ
Written By news on Monday, November 18, 2013 | 11/18/2013
ఇక ఇన్నాళ్లూ పార్టీని ముందుండి నడిపించిన గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకాలం జిల్లాల పర్యటనలు, నాయకులతో భేటీలు, పోరాటాలు, ఆందోళనలతో పార్టీని నడిపించడంతో పాటు జిల్లాల పరిస్థితులు బాగా తెలియడంతో విజయమ్మ సైతం వివిధ జిల్లాల నాయకులకు తన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment