వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గం సమన్వయకర్తలను నియమించింది. కర్నూలు లోక్ సభ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా బుట్టా రేణుక, నంద్యాల శాసనసభ సమన్వయకర్తగా భూమా నాగిరెడ్డిలను నియమించారు. సూర్యాపేట శాసనసభ సమన్వయకర్తగా బీరవోలు సోమిరెడ్డిని, తుంగతుర్తి అసెంబ్లీ సమన్వయకర్తగా వెంకటేశ్వర్లును, ముథోల్ అసెంబ్లీ సమన్వయకర్తగా రవి ప్రసాద్ ను నియమించారు.
ఆదిలాబాద్ జిల్లా పార్టీ కన్వీనర్ గా వినాయకరెడ్డి, కరీంనగర్ జిల్లా పార్టీ కన్వీనర్ గా సింగిరెడ్డిని నియమించారు. తిరుపతికి చెందిన ఓవీ రమణ, ఆత్మకూరుకు చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వెంకటగిరికి చెందిన పాపకన్ను రాజశేఖరరెడ్డిలను పార్టీ కేంద్ర పాలక మండలి(సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్-సిఇసి)సభ్యులుగా నియమించారు.
ఆదిలాబాద్ జిల్లా పార్టీ కన్వీనర్ గా వినాయకరెడ్డి, కరీంనగర్ జిల్లా పార్టీ కన్వీనర్ గా సింగిరెడ్డిని నియమించారు. తిరుపతికి చెందిన ఓవీ రమణ, ఆత్మకూరుకు చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వెంకటగిరికి చెందిన పాపకన్ను రాజశేఖరరెడ్డిలను పార్టీ కేంద్ర పాలక మండలి(సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్-సిఇసి)సభ్యులుగా నియమించారు.
0 comments:
Post a Comment