కిరణ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల దృష్టి మరల్చేందుకు రచ్చబండ కార్యక్రమన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని పలువురు అభిప్రాయపడ్డుతున్న సంగతి తెలిసిందే.
Home »
» సిఎం 'రచ్చబండ'తో మరోసారి వంచిస్తున్నారు: భూమన
సిఎం 'రచ్చబండ'తో మరోసారి వంచిస్తున్నారు: భూమన
Written By news on Tuesday, November 12, 2013 | 11/12/2013
కిరణ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల దృష్టి మరల్చేందుకు రచ్చబండ కార్యక్రమన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని పలువురు అభిప్రాయపడ్డుతున్న సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment