'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్

'పశ్చిమ'కు బయలుదేరిన వైఎస్ జగన్

Written By news on Wednesday, November 27, 2013 | 11/27/2013

















విస్తరించు & ప్లే క్లిక్ చేయండి
ఏలూరు : ఇటీవల వరుస తుఫాన్ లతో అతలాకుతలమైన నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ బుధవారం పర్యటించనున్నారు. అందుకోసం ఈ రోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లాకు పయనమైయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో హెలెన్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న  పలుప్రాంతాల్లో వైఎస్ జగన్ నిన్న పర్యటించారు.  నేలకొరిగిన వరి పొలాలు, అరటి, కొబ్బరి తోటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు.
Share this article :

0 comments: