ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన అంశాలను జగన్ ప్రస్తావించారని, ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోవాలన్న అంశాన్ని జగన్ చెప్పారని తెలిపారు. ఆర్టికల్-3 అంశంలో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని జగన్ చెప్పారని, ఈ సమయంలో తమ అభిప్రాయం, నిర్ణయం అప్పుడే చెప్పలేనని, అయితే.. జగన్ లేవనెత్తిన అంశాలను తప్పకుండా తమ వర్కింగ్ కమిటీ ముందు ఉంచుతానని అన్నారు. రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల అవగాహనలపై ఎలాంటి చర్చా జరగలేదని, కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశాలపైనే చర్చ సాగిందని ఆయన అన్నారు.
Home »
» రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ కోరారు: శరద్ పవార్
Written By news on Monday, November 25, 2013 | 11/25/2013
ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ, కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉన్న న్యాయపరమైన అంశాలను జగన్ ప్రస్తావించారని, ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోవాలన్న అంశాన్ని జగన్ చెప్పారని తెలిపారు. ఆర్టికల్-3 అంశంలో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని జగన్ చెప్పారని, ఈ సమయంలో తమ అభిప్రాయం, నిర్ణయం అప్పుడే చెప్పలేనని, అయితే.. జగన్ లేవనెత్తిన అంశాలను తప్పకుండా తమ వర్కింగ్ కమిటీ ముందు ఉంచుతానని అన్నారు. రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల అవగాహనలపై ఎలాంటి చర్చా జరగలేదని, కేవలం రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న అంశాలపైనే చర్చ సాగిందని ఆయన అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment