కుటుంబ సభ్యులను, నమ్మినవారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో వైఎస్సార్ సీపీని దెబ్బతీయలేరని అన్నారు. తమ పార్టీ సీమాంధ్రలో 150, తెలంగాణలో 25 సీట్లకు పైగా సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నేడు జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు.
Home »
» జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది
జగన్ వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరింది
Written By news on Monday, November 25, 2013 | 11/25/2013
కుటుంబ సభ్యులను, నమ్మినవారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో వైఎస్సార్ సీపీని దెబ్బతీయలేరని అన్నారు. తమ పార్టీ సీమాంధ్రలో 150, తెలంగాణలో 25 సీట్లకు పైగా సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో నేడు జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment