ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ ఈరోజు ఉదయం పులివెందుల విచ్చేశారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎర్రగుంట్లలో దిగి అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత పులివెందులకు వస్తారు. ఆదివారం కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు.
Home »
» ఇడుపులపాయ చేరుకున్న జగన్
ఇడుపులపాయ చేరుకున్న జగన్
Written By news on Saturday, November 9, 2013 | 11/09/2013
ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జగన్ ఈరోజు ఉదయం పులివెందుల విచ్చేశారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఎర్రగుంట్లలో దిగి అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత పులివెందులకు వస్తారు. ఆదివారం కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment