నిజాయితీతో కూడిన రాజకీయాల కోసమే సమైక్య శంఖారావం బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సాయంత్రం జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పంలోకి ప్రవేశించిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు, సమైక్యవాదులు ఘనస్వాగతం పలికారు. జైజగన్ నినాదాలతో కుప్పం మారుమోగిపోయింది. జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Home »
» కుప్పం సమైక్య శంఖారావం photos
కుప్పం సమైక్య శంఖారావం photos
Written By news on Saturday, November 30, 2013 | 11/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment