ఈ నెల 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల సమావేశం జరుగుతుంది. లోటస్పాండ్లో ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పాల్గొంటారు.
శాసనసభ సమావేశాలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోకుండా ఉండాలన్న దృఢసంకల్పంతో ఆ పార్టీ ఉంది. శాసనసభలో సమైక్యవాణి గట్టిగా వినిపించాలన్న ఉద్దేశంలో వారు ఉన్నారు.
శాసనసభ సమావేశాలలో పార్టీ అనుసరించవలసిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోకుండా ఉండాలన్న దృఢసంకల్పంతో ఆ పార్టీ ఉంది. శాసనసభలో సమైక్యవాణి గట్టిగా వినిపించాలన్న ఉద్దేశంలో వారు ఉన్నారు.
0 comments:
Post a Comment